పుష్ప‌రాజ్‌ ముఖ్య అతిథిగా అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

November 25, 2021

పుష్ప‌రాజ్‌ ముఖ్య అతిథిగా అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నవంబర్ 27న హైద‌రాబాద్‌లోని శిల్పా కళా వేదికలో జరగబోతోంది. ఈ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. బాలకృష్ణతో అల్లు అర్జున్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. అంతే కాకుండా బోయపాటి శ్రీను-అల్లు అర్జున్ కాంబినేష‌న్లో సరైనోడు వంటి హిట్ సినిమా వ‌చ్చింది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్రెండింగ్ వార్తలు